Header Banner

Train Food Menu: వందే భారత్ రైళ్లలో ఇక ఫ్లైట్ ఫుడ్! కేవలం ఈ రూట్లో మాత్రమే!

  Tue Jun 17, 2025 16:00        Others

వందే భారత్ రైల్లో ప్రయాణించే వారికి ఉత్తమమైన ఆహారాన్ని అందించేందుకు రైల్వే బోర్డు ప్రత్యేకంగా మెనూను సిద్ధం చేసింది. ఈ మెనూ చిన్న పిల్లలు, పెద్దల్ని ఆకట్టుకునేలా రూపకల్పన చేయబడింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా వంటి డొమెస్టిక్ విమానాల్లో లభించే ఆహార మెనూ తరహాలోనే వందే భారత్ రైలులో కూడా అల్పాహారం, భోజనం, సాయంత్రం స్నాక్స్ లభించనున్నాయి. ఉదయపు అల్పాహారంగా మష్రూమ్ ఆమ్లెట్, ఆలూ పరాటా, వడ, ఇడ్లీ, డ్రైజీరా ఆలూ వెడ్జెస్, స్మూతీస్, పాలకూర ఫ్రై, ఉడికించిన మొక్కజొన్న లభిస్తాయి. మధ్యాహ్న భోజనంగా వెజ్ బిర్యానీ, మలబార్ చికెన్ కర్రీ, మిక్స్ వెజ్ పోరియల్, చేపల కూర, చెట్టినాడ్ చికెన్ కర్రీ, బంగాళదుంప వేపుడు, ఫ్రైడ్ నూడిల్స్, సాండ్విచ్లు, డెజర్ట్‌లో బ్లూబెర్రీ వెనిల్లా పేస్ట్రీ, కాఫీ ట్రఫిల్ కేకులు వంటివి అందుబాటులో ఉంటాయి.

 

ఇది కూడా చదవండి: ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..

 

సాయంత్రం సమయంలో ప్రయాణికులకు మసాలా బన్, ఉడికించిన మొక్కజొన్న, చీజ్ సాండ్విచ్లు, శీతల పానీయాలు వంటి తేలికపాటి ఆహారం లభిస్తుంది. ఈ ఆహార సేవలను పొందాలంటే టికెట్ బుక్ చేసే సమయంలోనే తగిన రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణ సమయాన్ని బట్టి తగిన భోజన మెనూను అందిస్తారు. అదే విధంగా, ప్రయాణంలో ఆహారంపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే 139 నంబరుకు ఫోన్ చేయడం లేదా రైల్ మదద్ యాప్ ఉపయోగించడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే సోషల్ మీడియా ద్వారా రైల్వే అధికారులను ట్యాగ్ చేసి కూడా ఫిర్యాదు నమోదు చేయొచ్చు.

 

ఇది కూడా చదవండి: Changes in Caste Name: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ కులం పేరు మార్పు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 Annadaata sukibhava: రైతులకు బిగ్ రిలీఫ్! వారికి ఈ కేవైసీ అక్కర్లేదు.. స్టేటస్ చెక్ చేసుకోండి!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!

 

నేడు విశాఖకు సీఎం చంద్రబాబు! కారణం అదే !

 

రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!

 

నో పోలీస్ వెరిఫికేషన్ 3 రోజుల్లో మీ ఇంటికే పాస్ పోర్ట్! పూర్తి వివరాలు ఇవే!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

మేం ఇంకా బ్రతికే ఉన్నాం.. భయమేస్తుంది! మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లిపోండి!

 

కేవలం రూ.16కే లావా స్మార్ట్ వాచ్! ఆఫర్ ఎప్పటివరకంటే?

 

ఇంకో 6 రోజుల్లో రైతుల అకౌంట్లలోకి డబ్బులు! లిస్టులో మీ పేరు వస్తుందో లేదో చెక్ చేసుకోండిలా!

 

 తీవ్ర విషాదం! నదిలో కుప్పకూలిన వంతెన 25 మంది టూరిస్టులు గల్లంతు!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!

 

నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #VandeBharat #IndianRailways #TrainFood #RailwayCatering #TrainMeals #PassengerService #RailwayComplaints #TravelIndia #VandeBharatExpress #IRCTC #TrainJourney #FoodOnTrain #RailwayHelp #TrainTravelIndia #TrainSnacks